Browsing Category
National
షేర్ చేస్తున్నారా….. జర జాగ్రత్త
సోషల్ మీడియా విస్తృతంగా పెరిగినా నేపథ్యంలో అన్ని స్మార్ట్ ఫోన్ లొనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ లో న్యూస్ షేర్ చేయడం అనేది పరమావధి లా మారింది. పొలిటికల్ గ్రూప్ లు మీడియా గ్రూప్…
8న భారత్ బంద్ కు రైతుల పిలుపు!
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంటూ, దాదాపు 10 రోజులుగా దేశ రాజధాని చుట్టూ అన్ని ప్రాంతాల్లో మోహరించి నిరసనలు తెలియజేస్తున్న ఆరు రాష్ట్రాల రైతు…
రజనీకాంత్ గురించి ఇప్పుడే ఏమీ స్పందించలేను: కనిమొళి
తాను రాజకీయాల్లోకి రానున్నానని, ఈ నెల 31న పార్టీపై ప్రకటిస్తానని వెల్లడించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై స్పందించేందుకు డీఎంకే మహిళా నేత కనిమొళి నిరాకరించారు. ఓ కార్యక్రమంలో భాగంగా…
ఆల్ ఇండియా టాక్సీ యూనియన్ హెచ్చరిక!
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలను రెండు రోజుల్లో పరిష్కరించి, రైతులు శాంతించే నిర్ణయాలు తీసుకోకుంటే, వారికి మద్దతుగా దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆల్ ఇండియా టాక్సీ…
కంగన గురించి మాట్లాడేంత సమయం లేదు: ఉద్ధవ్ థాకరే
ముంబైని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుతో పోల్చిన కంగన
‘సామ్నా’ కోసం ఉద్ధవ్ థాకరే ఇంటర్వ్యూ
ఆమె గురించి మాట్లాడబోనని చెప్పిన ఉద్ధవ్
కొందరు రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని విమర్శ…
కుక్క ఎవరిదో తేల్చేందుకు.. డీఎన్ఏ టెస్ట్ చేయించనున్న పోలీసులు
వారసత్వం విషయంలో విభేదాలు వచ్చిప్పుడు చాలా అరుదుగా మనుషులకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఓ కుక్క విషయంలో విభేదాలు వచ్చి దానికి డీఎన్ఏ పరీక్ష చేయించనున్న తమాషా ఘటన…
బీజేపీలో చేరాలని అళగిరికి ఆహ్వానం… సమస్యే లేదని వెల్లడి!
ఆరేళ్ల క్రితం డీఎంకే నుంచి డిస్మిస్ అయి, ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కరుణానిధి కుమారుడు ఆళగిరి, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు…
గూడులేని ఎమ్మెల్యే.. నాలుగుసార్లు గెలిచినా నిలువనీడలేని వైనం!
నిజమైన ప్రజానేతగా మన్ననలందుకుంటున్న బీహార్ సీపీఐ ఎమ్మెల్యే మహబూబ్
సమీప ప్రత్యర్థిపై 53 వేల ఓట్ల మెజారిటీతో విజయం
మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 81 శాతం మంది కోటీశ్వరులే…
తమిళనాడులో రౌడీల వేట… మూడు రోజుల్లో 150 మంది అరెస్ట్!
ఈ దీపావళి సీజన్ లో తమిళనాడులో చైన్ స్నాచింగ్ లు తదితర చోరీలను నివారించేందుకు మూడు రోజులుగా ప్రత్యేక వేట సాగించిన పోలీసులు, సుమారు 150 మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన…
అర్నాబ్ కు షాకిచ్చిన బాంబే హైకోర్టు!
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్య…