The South9
The news is by your side.
Browsing Category

National

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసిన తెలుగుదేశం ఎంపీల బృందం

గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు దేవాలయాలు పై దాడులు మరియు ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెడుతున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని తెలుగుదేశం ఎంపీలు కలిసి…

బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

*ముగిసిన బడ్జెట్ 2021 -22 సమావేశం....* *బడ్జెట్ ముఖ్యాంశాలు, పూర్తి సమాచారం* *ఫిబ్రవరి 1 సోమవారం రోజున అంటే నేడు ఉదయం 11 గంటలకు యూనియన్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంటులో…

ప్రముఖ దర్శకుడు శంకర్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

దక్షిణ చలన చిత్ర పరిశ్రమలోనే కాక యావత్ భారతదేశంలోని గొప్ప దర్శకుడుగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు శంకర్ కి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది చెన్నైలోని ఎగ్మోర్ మెజిస్ట్రేట్ కోర్టు . శంకర్…

భారత్ లో క్రమంగా తగ్గుతున్న…. కరోనా

_దిల్లీ : కరోనాతో ఒకప్పుడు అతలాకుతలమైన భారత్‌లో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్తగా వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఇక…

నేడే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం

న్యూఢిల్లీ- దేశం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంని ఈ రోజు 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని…

కోవిడ్ వ్యాక్సిన్ భారతీయ శాస్త్రీయ విజ్ఞానపు ముందడుగు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

2020వ సంవత్సరం తొలినాళ్ళలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది ఎన్నో జీవితాలు, ఎంతో మంది జీవనోపాధి మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 టీకా వస్తుందనే ఆకాంక్షతో ఆశాజనకంగా…

క్రిస్మస్ జాతీయ సెలవు దినం కాదా?: కేంద్రంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ

క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం నాడు జాతీయ సెలవు దినాన్ని ప్రకటించక పోవడం అన్నది మత ద్వేష రాజకీయాలను ప్రోత్సహించాలన్న బీజేపీ అజెండాయేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,…

భవిష్యత్తులో బాబ్రీ మసీదు ఇలా ఉంటుంది…

అయోధ్యలోని రామజన్మభూమిని హిందూ సంస్థలకు అప్పగిస్తూ, గత సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రామాలయం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అయోధ్యలో…

పార్టీ గుర్తుపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్న రజనీకాంత్ పార్టీ ప్రతినిధి

సంవత్సరాల ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 'మక్కల్ సేవై కట్చి' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. అంతేకాదు రజనీ పార్టీకి ఎన్నికల…

కేరళలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు..

కేరళ స్థానిక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. మూడు దశలుగా ఎన్నికలు జరగ్గా, తుది విడతలో రికార్డు స్థాయిలో 78.64 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో…