Browsing Category
Tollywood
ప్రియాంకా… బంగ్లా ఖాళీ చేయ్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా వాద్రా కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లోదీ ఎస్టేట్ లోని 35వ నెంబర్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది.
బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశించడంతో…
తెలంగాణలో మోదీ జోక్యం చేసుకోవాలి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడిపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ఉధృతి పెరిగిపోతున్నదని, దేశంలోనే…
చైనాపై పళ్ళు పటపట కొరుకుతున్న ట్రంప్
న్యూయార్క్: కరోనా వైరస్ అమెరికాలో అంతకంతకూ విస్తరిస్తుండడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోపం అంతకంతకూ పెరుగుతోంది.
చైనా దేశం పేరు చెబితే చాలు కస్సబుస్సు మంటున్నాడు. ఇటీవలే కరోనా వైరస్ కు…
మంత్రి తలసాని శ్రీనుకు కరోనా?
సికింద్రాబాద్: కంటోన్మెంట్ హరిత హారం లో కరోనా కలకలం రేగింది. రెండు రోజులు క్రితం జరిగిన హరిత హారంలో పాల్గొన్న నేతకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశు సంవర్థక శాఖ…
ముగ్గురి వైసీపీ నేతలకు జిల్లా బాధ్యతలు
తాడేపల్లి: వైసీపీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు.…
అచ్చెన్నాయుడు డిశ్చార్జీ
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు డిశ్చార్జీ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడినందుకు అచ్చెన్నాయుడిని డిశ్చార్జీ చేస్తున్నామని గుంటూరు ఆసుపత్రి…
ఇంటర్ బోర్డులో 18 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేస్తున 18 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకింది. దీంతో మిగతా ఉద్యోగులు హడలి పోతున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు వారితో కలిసి…
ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన బంగారం
దేశంలో ఆల్ టైమ్ రికార్డును బంగారం నమోదు చేసింది. ఇవాళ బంగారం ధర రూ.48,829కు చేరుకుంది. గత రోజు ముగింపుతో పోల్చితే ఇది రూ.67 అధికం.
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 8 సంవత్సరాల…
గోదావరిలో పడి నలుగురు మృతి
జయశంకర్ భూపాలపల్లి: తొలి ఏకాదశి వేడుకల్లో విషాదం చేసుకుంది. గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు యువకులు మృతి చెందారు.
పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో…