Browsing Category
Tollywood
జీవీకే గ్రూపు ఛైర్మన్ పై సీబీఐ కేసు
ముంబై: జీవీకే గ్రూపు ఛైర్మన్ జి.వెంకటకృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ముంబై ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టులో రూ.805 కోట్లు అవినీతికి పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు.
జీవీకే ఛైర్మన్…
సింగరేణిలో సమ్మె షురూ
భూపాలపల్లి: దేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు.
కేంద్ర ప్రభుత్వం బొగ్గుల ప్రైవేటీకరణకు నిరసనగా 72 గంటల సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాలు…
అమెజాన్ తో చేతులు కలపిన ప్రియాంక
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక నిక్ అమెజాన్ తో భారీ ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం విలువ మిలియన్ డాలర్లలో ఉంటుంది.
ఫస్ట్ లుక్ టెలివిజన్ డీల్ కోసం ప్రియాంక రెండేళ్ల పాటు అమెజాన్ తో కలిసి ముందుకు…
రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు
విజయవాడ: రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించనున్నారు.
మూడు రోజులపాటూ అమ్మవారు…
భారత్ లో 6 లక్షల మార్క్ ను దాటిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ వస్తున్నాయి. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,05,220కి చేరింది.
కరోనాతో ఇప్పటివరకు దేశంలో…
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇద్దరు ఖైదీలు మృతి
తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ(26) అనే జీవిత ఖైదీ అనారోగ్యంతో కుప్పకూలాడు. దీంతో అతన్ని…
కరోనాతో ప్రపంచ దేశాలు విలవిల
ప్రపంచ వ్యా్ప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,93,417 కు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి 5,18,046 మంది…
తెలంగాణలో వేయి దాటాయి
హైదరాబాద్: తెలంగాణ లో ఇవాళ 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 17,357 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 881 కేసులు…
27 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఛండీఘడ్: హర్యానా రాష్ట్రంలో ఈనెల 27న పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలను తెరుస్తున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వేసవి…