The South9
The news is by your side.
Browsing Category

National

ట్విట్టర్ పై పలు కేసులు నమోదు!

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా కేంద్రంతో దిక్కార ధోరణితో ఉన్నా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పై పలు కేసులు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్, లడక్, లను వేరే దేశాల గా చూపిస్తూ తమ వెబ్సైట్లో…

సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు:శశిధరూర్

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక లైన గూగుల్, ఫేస్బుక్ దుర్వినియోగం అవ్వడం పట్ల పార్లమెంటరీ స్థాయి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘానికి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)…

నేడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో శరత్ పవర్ నివాసంలో 15 రాజకీయ పార్టీ ల భేటీ

న్యూఢిల్లీ:                                                              ఢిల్లీ రాజకీయాలలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలలో తమ వ్యూహాలకు పదును పెట్టే విధంగా విపక్షాలు…

థర్డ్ వేవ్ గురించి పలు రకాల అంచనాలు?

న్యూఢిల్లీ :దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. లాక్ డౌన్ విషయంలో పలు రాష్ట్రాలు సడలింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాథర్డ్ వేవ్ గురించి రెండు రకాల వాదనలు…

ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వర పై కేసు నమోదు.

న్యూఢిల్లీ:                                                    ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్ భారతదేశ యం. డి మనీష్ మహేశ్వరి పై కేసు నమోదు అయ్యింది. గత కొన్ని రోజులుగా కేంద్రం…

దేశంలో కాస్త తగ్గుముఖం పడుతున్న కరోనా

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గతంలో రోజు, మూడు నాలుగు లక్షల కేసులతో, విజృంభించిన కరోనా ఇప్పుడు రోజు వారి కేసులు లక్ష కి దిగి వచ్చినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు…

కేంద్రం ప్రజలను గాలికొదిలేసి బ్లూ టిక్ కోసం పోరాటం చేస్తోంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల లో ఒకటైన ట్విట్టర్ మీద రోజుకు ఒక అంశం వివాదాస్పదమవుతోంది. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర బీజేపీ అగ్రనేతల ట్విట్టర్ అకౌంట్ కి…

అన్ని ప్రాంతీయ భాషల్లోకి వ్యాక్సిన్ పోర్టల్

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కఠినంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. వెసులుబాటు ఇచ్చిన సమయంలో…

కోవిడ్ వ్యాక్సిన్ లపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ

22.05.2021 అమరావతి ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ: ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి…