Browsing Category
National
మహారాష్ట్రలో కరోన కేసులు తగ్గుముఖం
దేశంలో లో కరోన సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించే విషయం. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా అనుకుంటున్న సమయంలో…
కరోనా ఔషధం 2-డీజే నేడే విడుదల
ఢిల్లీ : నేడు డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 ఔషధం 2 -డీజీ తొలి బ్యాచ్ విడుదల కానుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డివో) కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,…
తమిళనాడు ప్రభుత్వానికి సినీ హీరో సూర్య కోటి విరాళం
చెన్నై ప్రతినిధి : దేశం మొత్తం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక రాష్ట్రం అని కాకుండా, దేశంలోని అధిక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదల తో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపారు. ఈ…
ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం అనవసరం- కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులు వాక్సినేషన్ ల ధరలు, వ్యాక్సినేషన్ లో కొరత, వాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర వైఖరిపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ…
వెళ్లి పడుకో,బిజెపి రాష్ట్ర కార్యదర్శి అంటసిగ్గు ఉండాలి. హీరో సిద్ధార్థ్
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బీజేపీ ప్రభుత్వం పై దక్షిణాది సినీ నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా గత కొన్ని రోజుల నుంచి పలు ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు…
ఈ నెల 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న స్టాలిన్
చెన్నై ప్రతినిధి : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఈ నెల 7న రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరుపుకోనున్నారని తెలిసింది.…
దేశంలో కరోనా విలయతాండవం. నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదు.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇప్పుడు నాలుగు లక్షలు పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి. గడచిన 24…
కరోనా ట్రీట్మెంట్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కరోనా రోజు రోజుకి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో , ట్రేస్, టెస్ట్, ట్రీట్, విధానంలో చేసేవారు. ఇప్పుడు ఆ…
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ ఎన్.వి.రమణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నందు జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో…
అవసరమైన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందిస్తాం .. ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.....
అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.…