The South9
The news is by your side.
Browsing Tag

National

జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ: ప్రధాని మోదీ..

ఢిల్లీ; జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ: ప్రధాని మోదీ.. దేశంలో ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తగా ఉండమే మందని ప్రధాని మోదీ తెలిపారు. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం…

దేశంలో ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు

దేశంలో ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు 16 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి…

కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసిన రాష్ట్ర పరిశ్రమల…

తేదీ: 11-11-2021, న్యూఢిల్లీ. *కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *పీఎల్‌ఐ స్కీం కింద…

దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. మిత్రుడికి అంకితం…

సినీ బ్యూరో: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు జరిగిన జాతీయస్థాయి అవార్డు ల స్వీకరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారమైన…

దేశంలో నియంత పాలన జరుగుతుంది రాహుల్ గాంధీ

ఢిల్లీ ప్రతినిధి : ఉత్తరప్రదేశ్ లో ని లఖీమ్ పూర్ లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ర్యాలీ పై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కాన్వాయ్ తొక్కించడం పై కాంగ్రెస్ యువనేత…

సోనూసూద్ పై ఐటి ఎటాక్!

ముంబై :. కరోనా సమయంలో సామాన్య ప్రజలకు విశేష సేవలు అందించి అందరి దృష్టిలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ పై గత మూడు రోజుల గా ఐటీ దాడులు జరుగుతుండడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా…

భార్య సునంద పుష్కర్ కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి ఊరట!

ఢిల్లీ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ పై నమోదైన కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2014 జనవరిలో శశిధరూర్ భార్య సునందా పుష్కర్ ఢిల్లీలో  అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ…

ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ని అడ్డుకోవడమే: కాంగ్రెస్ పార్టీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ట్విట్టర్ సంస్థ భావవ్యక్తీకరణ…

భారీ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

మార్చిలో రూ.1.23 లక్షల కోట్లతో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు మునుపెన్నడూ లేనంతగా జీఎస్టీ వసూళ్లు జనవరిలో రూ.1.19 లక్షల కోట్ల మేర జీఎస్టీ ఆ రికార్డు బ్రేక్ చేసిన మార్చి నెల వసూళ్లు…