The South9
The news is by your side.
Browsing Tag

Ap

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా.

రాష్ట్రంలో మే 5న నిర్వహించ తలపెట్టిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నారు. ఆదిమూలపు సురేష్…

కరోనా ట్రీట్మెంట్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : కరోనా రోజు రోజుకి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో , ట్రేస్, టెస్ట్, ట్రీట్, విధానంలో చేసేవారు. ఇప్పుడు ఆ…

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వాహణలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆందోళన వ్యక్తం చేస్తున్న…

అమరావతి :  దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుంటే ఎప్పుడెప్పుడా లాక్ డౌన్ పెడతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోంది…

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ పై తనిఖీలు

అమరావతి : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆరోపణలు వచ్చాయి. అధిక ఫీజులు, స్కానింగ్ ల కు డబ్బులు ఎక్కువ వసూలు చేయడం, వంటి ఆరోపణలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల…

మన ఆరోగ్యం మన చేతుల్లోనే. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందువలన జాగ్రత్తలు

కరోనా విలయ తాండవం చేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి , ఎటువంటి భోజన పదార్థాలను తీసుకోవాలనేది తెలియజేసింది ఈ మొత్తం సమాచారం…

కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు. ముఖ్యమంత్రివైయస్ జగన్

26.04.2021 అమరావతి కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ చర్యల్లో మరో ముందడుగు కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో సీ.ఎం వై.యస్‌ జగన్‌ సమీక్ష కోవిడ్‌–19 కంటైన్మెంట్‌ కోసం పలు కీలక నిర్ణయాలు కోవిడ్‌…

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఏమి ఆశిస్తుంది.

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు ఈవీఎం లో భద్రంగా ఉన్నాయి ‌ మరికొన్ని రోజుల్లో అనగా మే 2న ఫలితాలు రానున్న సంగతి తెలిసిందే. అయితే అందరి అంచనాలు అధికార వై .ఎస్ .ఆర్ .సి. పి .కి గెలుపు అవకాశాలు…

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వి రమణ

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ ఎన్.వి.రమణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నందు జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో…

విపత్కర సమయంలో వ్యాపారం చేస్తున్న నెల్లూరు నయా డాక్టర్ దేవుళ్ళు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది అత్యధికంగా 2 లక్షలు పైచిలుకు కేసులు నమోదు కావడం అంటే కరోనా ఎంత తొందరగా విస్తరిస్తుంది అర్థం చేసుకోవచ్చు. అలానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి…

ప్రాణవాయువు సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : పరిశ్రమల శాఖ మంత్రి…

అమరావతి. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు వ్యూహాత్మక అడుగులు ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీ పటిష్ట కార్యాచరణ ప్రాణవాయువు సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ :…