Browsing Category
National
అశ్లీల అసంబద్ధ కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఓ టి టి, సోషల్ మీడియా ల పై చర్యలు కఠినతరం…
ఢిల్లీ : ఓ టి టి, సామాజిక మాధ్యమాల, కట్టడికి కేంద్రం తీసుకున్న నిబంధనలు సరిగా లేవని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు వ్యాఖ్యానించింది. అమెజాన్ ప్రైమ్ ఓ టి టి లో ప్రసారమవుతున్న' తాండవ్' వెబ్…
Age is just a number.. metro sridharan
Metro Man' E Sreedharan will be BJP's Chief Minister candidate in the upcoming Kerala Assembly Election 2021, state BJP chief K Surendran announced on Thursday. Notably, 140-seats Kerala…
Rahul Gandhi and Priyanka Gandhi extensively working hard for electoral battle
During his three-day campaign in the four districts from February 27, he will meet public in Tirunelveli, Thoothukudi, Virudhunagar, Tenkasi and Kanyakumari districts.
Congress leader Rahul…
మూడో ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ నటుడు కమల్ హాసన్.
తమిళనాడు లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పార్టీలు తమతమ వ్యూహాలలో నిమగ్నమయ్యాయి. థర్డ్ ఫ్రంట్ అనే మాట చాలా కాలంగా వినిపిస్తున్న టువంటి మాటే. గతంలో మూడు సార్లు ఓటమిపాలైన థర్డ్ ఫ్రంట్ మరలా తన…
మహారాష్ట్రలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా
మహారాష్ట్రలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి తస్మాత్ జాగ్రత్త..!
దేశంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్రంగా…
విజయవంతమైన పీఎస్ఎల్వి సీ 51 అంతరిక్ష ప్రయోగం
*పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతం*
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఫలించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి…
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో మరో నటుడు శరత్ కుమార్ భేటీ
చెన్నై ప్రతినిధి: నిన్న ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పాలి. కొద్దిసేపు క్రితం ప్రముఖ…
మత్స్యకారుల తో కలిసి వేటకు వెళ్ళిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. పుదుచ్చేరి పర్యటనలో రాహుల్ గాంధీ మత్స్యకారుల తో కలిసి పాల్గొన్న సమావేశంలో చెప్పినట్టు, కేరళలోని…
రాష్ట్రపతి పాలన దిశగా.. పుదుచ్చేరి
చెన్నై ప్రతినిధి :రాజకీయ సంక్షోభంలో ఉన్న పుదుచ్చేరి ప్రభుత్వ వ్యవహారం రాష్ట్రపతి పాలన వైపు వెళ్లే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ఇంచార్జి…
జంక్ ఫుడ్ కి యువత దూరంగా ఉండాలి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
జంక్ ఫుడ్ ఎందుకు?... ఆరోగ్యకర జీవనశైలి అనుసరించండి: యువతకు వెంకయ్యనాయుడు హితవు
హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య
అసంక్రమిత రుగ్మతలపై ఆందోళన
61 శాతం మంది ఇలాగే మరణిస్తున్నారని…